Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:30 AM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి యత్నం స్టేజిపైకి దూసుకొచ్చిన కార్యకర్తలు..

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి యత్నం స్టేజిపైకి దూసుకొచ్చిన కార్యకర్తలు..

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి యత్నం స్టేజిపైకి దూసుకొచ్చిన కార్యకర్తలు..
May 03, 2026 04:27 PM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ హామీల అమలుపై విమర్శలు చేయడంతో అక్కడున్న కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మా పార్టీ గుర్తుపై గెలిచి మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నావా” అంటూ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి దూసుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో మల్లన్న అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో కార్యక్రమం కొంతసేపు ఉద్రిక్తంగా మారింది.

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మల్లన్న మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే అనుచరుల ప్రేరేపణ ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News