PRINT TIME: May 26, 2026 04:38 PM
ఏపీ గోల్డ్ షాప్ లపై బిస్ అధికారులు దాడులు
ఏపీ గోల్డ్ షాప్ లపై బిస్ అధికారులు దాడులు
January 24, 2026 09:13 PM
61 Views
స్థానికం ప్రతినిధి :
Krishna District
A Arunkumar
స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్ ఆముదాల:ఏపి గోల్ట్ షాపులపై బిస్ అధికారులుదాడులుచేశారు.విజయవాడలోని గోల్ట్ షాపులపై బిస్ అధికారులు దాడులు చేశారు. హాల్ మార్కింగ్ లేకుండా అమ్మకాలు చేస్తున్న షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నకిలీ హాల్ మార్కింగ్తో బంగారు ఆభరణాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. జైహింద్ కాంప్లెక్స్లో జ్యువెలరీ షాపుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పలు షాపులపై కేసులు నమోదు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి