Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:53 AM

విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్

విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్

విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం  కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్
20-06-2026 159 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం, గ్రామంలోని 4వ వార్డులో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారిన సమస్యకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శాశ్వత పరిష్కారం చూపించారు. ఎన్నికల ప్రచారం సమయంలో స్థానికుల నుంచి ఈ సమస్యను తెలుసుకున్న ఆయన, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయించారు.

అదేవిధంగా మారెమ్మ గుడి వద్ద కూలిపోయిన విద్యుత్ స్థంభాన్ని కూడా తిరిగి ఏర్పాటు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, 4వ వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, ఇతర వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్

Article Image

ఇంద్రపాలనగరం, గ్రామంలోని 4వ వార్డులో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారిన సమస్యకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శాశ్వత పరిష్కారం చూపించారు. ఎన్నికల ప్రచారం సమయంలో స్థానికుల నుంచి ఈ సమస్యను తెలుసుకున్న ఆయన, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయించారు.

అదేవిధంగా మారెమ్మ గుడి వద్ద కూలిపోయిన విద్యుత్ స్థంభాన్ని కూడా తిరిగి ఏర్పాటు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, 4వ వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, ఇతర వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News