Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
658 కేసులు పరిష్కరించి ఆదర్శంగా నిలిచిన జాతీయ లోక్ అదాలత్ పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 09:42 PM

విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్

విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్

విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం  కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్
June 20, 2026 08:06 PM 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం, గ్రామంలోని 4వ వార్డులో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారిన సమస్యకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శాశ్వత పరిష్కారం చూపించారు. ఎన్నికల ప్రచారం సమయంలో స్థానికుల నుంచి ఈ సమస్యను తెలుసుకున్న ఆయన, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయించారు.

అదేవిధంగా మారెమ్మ గుడి వద్ద కూలిపోయిన విద్యుత్ స్థంభాన్ని కూడా తిరిగి ఏర్పాటు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, 4వ వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, ఇతర వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News