Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవరకొండలో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా గుట్టురట్టు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 01:51 PM

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!
April 14, 2026 04:22 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అంబేద్కర్ సాక్షిగా హక్కుల పోరాటం..

‘రెగ్యులర్’ రూల్స్ వర్తింపజేయాలి.

సొసైటీ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాల్సిందే..​

చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ డిమాండ్

విద్యుత్ వెలుగుల వెనుక ఉన్న తమ జీవితాల్లో చీకట్లు ముసిరిపోతున్నాయని, ఇకనైనా న్యాయం చేయాలని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు తమ నిరసన గళాన్ని వినిపించారు.​ఎన్నో ఏళ్లుగా శాఖలో సేవలందిస్తున్నా యాజమాన్యం కనికరించకపోవడంతో సమ్మె బాట పట్టక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించి, తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి సౌకర్యాలు కల్పించాలని వారు వినతి పత్రం ద్వారా కోరారు. తమ న్యాయమైన పోరాటానికి అంబేద్కర్ ఆశీస్సులు ఉంటాయని కార్మిక నాయకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News