Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్య, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 07:53 PM

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!
April 14, 2026 04:22 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అంబేద్కర్ సాక్షిగా హక్కుల పోరాటం..

‘రెగ్యులర్’ రూల్స్ వర్తింపజేయాలి.

సొసైటీ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాల్సిందే..​

చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ డిమాండ్

విద్యుత్ వెలుగుల వెనుక ఉన్న తమ జీవితాల్లో చీకట్లు ముసిరిపోతున్నాయని, ఇకనైనా న్యాయం చేయాలని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు తమ నిరసన గళాన్ని వినిపించారు.​ఎన్నో ఏళ్లుగా శాఖలో సేవలందిస్తున్నా యాజమాన్యం కనికరించకపోవడంతో సమ్మె బాట పట్టక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించి, తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి సౌకర్యాలు కల్పించాలని వారు వినతి పత్రం ద్వారా కోరారు. తమ న్యాయమైన పోరాటానికి అంబేద్కర్ ఆశీస్సులు ఉంటాయని కార్మిక నాయకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News