Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!
14-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అంబేద్కర్ సాక్షిగా హక్కుల పోరాటం..

‘రెగ్యులర్’ రూల్స్ వర్తింపజేయాలి.

సొసైటీ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాల్సిందే..​

చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ డిమాండ్

విద్యుత్ వెలుగుల వెనుక ఉన్న తమ జీవితాల్లో చీకట్లు ముసిరిపోతున్నాయని, ఇకనైనా న్యాయం చేయాలని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు తమ నిరసన గళాన్ని వినిపించారు.​ఎన్నో ఏళ్లుగా శాఖలో సేవలందిస్తున్నా యాజమాన్యం కనికరించకపోవడంతో సమ్మె బాట పట్టక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించి, తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి సౌకర్యాలు కల్పించాలని వారు వినతి పత్రం ద్వారా కోరారు. తమ న్యాయమైన పోరాటానికి అంబేద్కర్ ఆశీస్సులు ఉంటాయని కార్మిక నాయకులు పేర్కొన్నారు.

Sthanikam

విద్యుత్ ఆర్టిజన్ల ‘న్యాయ’ గర్జన!

Article Image

అంబేద్కర్ సాక్షిగా హక్కుల పోరాటం..

‘రెగ్యులర్’ రూల్స్ వర్తింపజేయాలి.

సొసైటీ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాల్సిందే..​

చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ డిమాండ్

విద్యుత్ వెలుగుల వెనుక ఉన్న తమ జీవితాల్లో చీకట్లు ముసిరిపోతున్నాయని, ఇకనైనా న్యాయం చేయాలని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చౌటుప్పల్ డివిజన్ టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు తమ నిరసన గళాన్ని వినిపించారు.​ఎన్నో ఏళ్లుగా శాఖలో సేవలందిస్తున్నా యాజమాన్యం కనికరించకపోవడంతో సమ్మె బాట పట్టక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించి, తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి సౌకర్యాలు కల్పించాలని వారు వినతి పత్రం ద్వారా కోరారు. తమ న్యాయమైన పోరాటానికి అంబేద్కర్ ఆశీస్సులు ఉంటాయని కార్మిక నాయకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News