Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలకిషన్ ఘాటు వ్యాఖ్యాలు డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 30, 2026 06:20 PM

విద్యార్థుల విజయోత్సవానికి కౌన్సిలర్ చేయూత – ఉన్నత విద్యకు అండగా నిలుస్తానన్న దేశపాక లత రాజేష్

విద్యార్థుల విజయోత్సవానికి కౌన్సిలర్ చేయూత – ఉన్నత విద్యకు అండగా నిలుస్తానన్న దేశపాక లత రాజేష్

విద్యార్థుల విజయోత్సవానికి కౌన్సిలర్ చేయూత – ఉన్నత విద్యకు అండగా నిలుస్తానన్న దేశపాక లత రాజేష్
April 30, 2026 05:16 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు లో విద్యా ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందిస్తూ వార్డ్ కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ స్వీట్స్ పంపిణీ చేసి వారి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ, వారి ఉన్నత చదువుల కోసం అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యే వ్యక్తి అభివృద్ధికి బాటవేస్తుందని, కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అవురెండి సుందర్, ఎర్పుల నరేష్, కుక్కల వీరేష్, చిత్రగంటి నవీన్, పాల అభిషేక్, అఖిల్, ఓంకార్, సిద్దు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News