Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:30 AM

విద్యార్థుల విజయోత్సవానికి కౌన్సిలర్ చేయూత – ఉన్నత విద్యకు అండగా నిలుస్తానన్న దేశపాక లత రాజేష్

విద్యార్థుల విజయోత్సవానికి కౌన్సిలర్ చేయూత – ఉన్నత విద్యకు అండగా నిలుస్తానన్న దేశపాక లత రాజేష్

విద్యార్థుల విజయోత్సవానికి కౌన్సిలర్ చేయూత – ఉన్నత విద్యకు అండగా నిలుస్తానన్న దేశపాక లత రాజేష్
30-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు లో విద్యా ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందిస్తూ వార్డ్ కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ స్వీట్స్ పంపిణీ చేసి వారి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ, వారి ఉన్నత చదువుల కోసం అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యే వ్యక్తి అభివృద్ధికి బాటవేస్తుందని, కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అవురెండి సుందర్, ఎర్పుల నరేష్, కుక్కల వీరేష్, చిత్రగంటి నవీన్, పాల అభిషేక్, అఖిల్, ఓంకార్, సిద్దు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Sthanikam

విద్యార్థుల విజయోత్సవానికి కౌన్సిలర్ చేయూత – ఉన్నత విద్యకు అండగా నిలుస్తానన్న దేశపాక లత రాజేష్

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు లో విద్యా ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందిస్తూ వార్డ్ కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ స్వీట్స్ పంపిణీ చేసి వారి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ, వారి ఉన్నత చదువుల కోసం అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యే వ్యక్తి అభివృద్ధికి బాటవేస్తుందని, కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అవురెండి సుందర్, ఎర్పుల నరేష్, కుక్కల వీరేష్, చిత్రగంటి నవీన్, పాల అభిషేక్, అఖిల్, ఓంకార్, సిద్దు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News