Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:26 AM

ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ

ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ

ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ
May 03, 2026 07:17 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రోజు రోజు కు పట్టణంలో పెరుగుతున్న ఎండ వేడి నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు జనని స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకొచ్చింది.సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని పలుచోట్ల ప్రజలకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ మైదం భాస్కర్ మాట్లాడుతూ...ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.సభ్యుల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలు తృప్తిని ఇస్తున్నాయని,భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పేరపు ఆనంద్,కన్వీనర్ కమలాకర్ కుంతావత్,ఆలేటి శ్రీకాంత్,పడకంటి చంద్రశేఖర్,మైదం బాను,జూకంటి సిద్దులు,మద్దూరి శ్రీకాంత్,ఉల్లోజు సురేష్ చారి,జూకంటి క్రిష్ణ,మైదం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News