Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 09:11 PM

ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ

ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ

ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ
May 03, 2026 07:17 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రోజు రోజు కు పట్టణంలో పెరుగుతున్న ఎండ వేడి నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు జనని స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకొచ్చింది.సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని పలుచోట్ల ప్రజలకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ మైదం భాస్కర్ మాట్లాడుతూ...ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.సభ్యుల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలు తృప్తిని ఇస్తున్నాయని,భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పేరపు ఆనంద్,కన్వీనర్ కమలాకర్ కుంతావత్,ఆలేటి శ్రీకాంత్,పడకంటి చంద్రశేఖర్,మైదం బాను,జూకంటి సిద్దులు,మద్దూరి శ్రీకాంత్,ఉల్లోజు సురేష్ చారి,జూకంటి క్రిష్ణ,మైదం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News