Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:31 PM

ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ

ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ

ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ
03-05-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రోజు రోజు కు పట్టణంలో పెరుగుతున్న ఎండ వేడి నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు జనని స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకొచ్చింది.సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని పలుచోట్ల ప్రజలకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ మైదం భాస్కర్ మాట్లాడుతూ...ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.సభ్యుల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలు తృప్తిని ఇస్తున్నాయని,భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పేరపు ఆనంద్,కన్వీనర్ కమలాకర్ కుంతావత్,ఆలేటి శ్రీకాంత్,పడకంటి చంద్రశేఖర్,మైదం బాను,జూకంటి సిద్దులు,మద్దూరి శ్రీకాంత్,ఉల్లోజు సురేష్ చారి,జూకంటి క్రిష్ణ,మైదం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎండ వేడి నుండి ఉపశమనం…ఆలేరులో మజ్జిగ పంపిణీ

Article Image

రోజు రోజు కు పట్టణంలో పెరుగుతున్న ఎండ వేడి నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు జనని స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకొచ్చింది.సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని పలుచోట్ల ప్రజలకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ మైదం భాస్కర్ మాట్లాడుతూ...ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.సభ్యుల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలు తృప్తిని ఇస్తున్నాయని,భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పేరపు ఆనంద్,కన్వీనర్ కమలాకర్ కుంతావత్,ఆలేటి శ్రీకాంత్,పడకంటి చంద్రశేఖర్,మైదం బాను,జూకంటి సిద్దులు,మద్దూరి శ్రీకాంత్,ఉల్లోజు సురేష్ చారి,జూకంటి క్రిష్ణ,మైదం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News