Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:33 PM

ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
03-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-కుంభం ఫౌండేషన్ ఛైర్పర్సన్ కుంభం కీర్తి రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపిన కుంభం ఫౌండేషన్ అధినేత కుంభం కీర్తి రెడ్డి ఈ సందర్భంగా జాబ్ మేళా నిర్వహించే ప్రదేశాన్నికుంభం ఫౌండేషన్ ఛైర్పర్సన్ కీర్తి రెడ్డి పరిశీలించి, స్థానిక నాయకులతో మాట్లాడి, వారితో కలిసి జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల మే 8,9,10 తేదీలలో మూడు రోజుల పాటు ఐక్యరాజ్య సమితి అక్రిడేటెడ్ సంస్థ 1M1B సహకారంతో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 3500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.ఇప్పటికే 500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి దాదాపు 35 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొననున్నట్లు ఆమె పేర్కొన్నారు. భువనగిరి పట్టణ శివారులోని న్యూ డైమెన్షన్స్ స్కూల్లో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాను యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో వివిధ కంపెనీలతో కలిసి స్థానిక కళాశాలల విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Sthanikam

ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

Article Image

-కుంభం ఫౌండేషన్ ఛైర్పర్సన్ కుంభం కీర్తి రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపిన కుంభం ఫౌండేషన్ అధినేత కుంభం కీర్తి రెడ్డి ఈ సందర్భంగా జాబ్ మేళా నిర్వహించే ప్రదేశాన్నికుంభం ఫౌండేషన్ ఛైర్పర్సన్ కీర్తి రెడ్డి పరిశీలించి, స్థానిక నాయకులతో మాట్లాడి, వారితో కలిసి జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల మే 8,9,10 తేదీలలో మూడు రోజుల పాటు ఐక్యరాజ్య సమితి అక్రిడేటెడ్ సంస్థ 1M1B సహకారంతో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 3500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.ఇప్పటికే 500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి దాదాపు 35 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొననున్నట్లు ఆమె పేర్కొన్నారు. భువనగిరి పట్టణ శివారులోని న్యూ డైమెన్షన్స్ స్కూల్లో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాను యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో వివిధ కంపెనీలతో కలిసి స్థానిక కళాశాలల విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News