భువనగిరి,:
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం వివేరా హోటల్లో నిర్వహించిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ నూతన బాధ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొమ్మలరామారం మండలానికి చెందిన దానావత్ సునీత రవీందర్ నాయక్కు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేల చేతుల మీదగా అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి