Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 03:30 PM

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు
May 05, 2026 01:48 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ :

రైతులు మార్కెట్లలో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్కెట్లలో ధాన్యం పోసి నెలరోజులు గడిచినా కొనుగోళ్లు జరగకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటని అన్నారు.

తక్షణమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి, లారీలను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని కోరారు. రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.

రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News