Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 12:54 PM

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు
May 05, 2026 01:48 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ :

రైతులు మార్కెట్లలో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్కెట్లలో ధాన్యం పోసి నెలరోజులు గడిచినా కొనుగోళ్లు జరగకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటని అన్నారు.

తక్షణమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి, లారీలను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని కోరారు. రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.

రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News