Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:17 AM

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు
05-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ :

రైతులు మార్కెట్లలో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్కెట్లలో ధాన్యం పోసి నెలరోజులు గడిచినా కొనుగోళ్లు జరగకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటని అన్నారు.

తక్షణమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి, లారీలను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని కోరారు. రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.

రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Sthanikam

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు

Article Image

వలిగొండ :

రైతులు మార్కెట్లలో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్కెట్లలో ధాన్యం పోసి నెలరోజులు గడిచినా కొనుగోళ్లు జరగకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటని అన్నారు.

తక్షణమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి, లారీలను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని కోరారు. రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.

రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News