Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:10 PM

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
April 07, 2026 05:58 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట నియోజకవర్గంలో పట్టణంలోని 11వ వార్డు రాయినిగూడెంలో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మేప్మా) ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు సదుపాయాలు కల్పించడం ద్వారా వారికి నష్టాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్గురి ఇందిరా, వీరయ్య, వెక్కంటి శేఖర్ రెడ్డి, కోడి నాగరాజు యాదవ్, కుంభం రాజేందర్, మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలుగూరి వెంకటేశం గౌడ్, కొడగండ్ల ఉపేందర్ రెడ్డి, పిండిగా విజయ్, కోడి శివ, ముత్యాల సైదులు, చిత్తలూరి కృష్ణ, ముత్యాల పిచ్చయ్య, కప్పల రామ్ రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, మందాడి రామ్ రెడ్డి, యలగబోయిన మధు యాదవ్, నంద్యాల వీరారెడ్డి, నంద్యాల శేఖర్ రెడ్డి, రేపాల దేవేందర్ రెడ్డి, రేపాల సుధీర్ రెడ్డి, కామల్ల లింగయ్య, జంగిలి సైదులు, ఎడ్ల ఉపేందర్, ముత్యాల శేఖర్, కోడి కిరణ్, పిల్లల నాగరాజు, మేప్మా కోఆర్డినేటర్ రమేష్ నాయక్, ఐకేపీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News