Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి: మంత్రి సవిత చోళ్ళేమర్రి జాతరలో ఎంపీ పార్థసారథి సందడి “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 07:32 PM

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
April 07, 2026 05:58 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram

సూర్యాపేట నియోజకవర్గంలో పట్టణంలోని 11వ వార్డు రాయినిగూడెంలో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మేప్మా) ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు సదుపాయాలు కల్పించడం ద్వారా వారికి నష్టాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్గురి ఇందిరా, వీరయ్య, వెక్కంటి శేఖర్ రెడ్డి, కోడి నాగరాజు యాదవ్, కుంభం రాజేందర్, మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలుగూరి వెంకటేశం గౌడ్, కొడగండ్ల ఉపేందర్ రెడ్డి, పిండిగా విజయ్, కోడి శివ, ముత్యాల సైదులు, చిత్తలూరి కృష్ణ, ముత్యాల పిచ్చయ్య, కప్పల రామ్ రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, మందాడి రామ్ రెడ్డి, యలగబోయిన మధు యాదవ్, నంద్యాల వీరారెడ్డి, నంద్యాల శేఖర్ రెడ్డి, రేపాల దేవేందర్ రెడ్డి, రేపాల సుధీర్ రెడ్డి, కామల్ల లింగయ్య, జంగిలి సైదులు, ఎడ్ల ఉపేందర్, ముత్యాల శేఖర్, కోడి కిరణ్, పిల్లల నాగరాజు, మేప్మా కోఆర్డినేటర్ రమేష్ నాయక్, ఐకేపీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News