Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:32 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరుగకుండా చర్యలు తీసుకోవాలి.. మండల పార్టీ అధ్యక్షుడుతాటికొండ సీతయ్య

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరుగకుండా చర్యలు తీసుకోవాలి.. మండల పార్టీ అధ్యక్షుడుతాటికొండ సీతయ్య

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరుగకుండా చర్యలు తీసుకోవాలి..  మండల పార్టీ అధ్యక్షుడుతాటికొండ సీతయ్య
April 29, 2026 04:13 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీరు. తీరు అవినీతి కార్యక్రమాలకు నిర్వాహకులు. సంబంధిత అధికారులు పాల్పడుతున్నారనీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... ఒక కేంద్రంలో తూకాల్లో మోసం. మరొక కేంద్రం లో వేరే రైతుల వద్ద ధాన్యం తక్కువ రేట్లకు కొనుగోలు చేసి ఐకెపి లో మద్దతు ధరకు అమ్మడం. మిల్లర్ తో కుమ్మక్కై తుకాల్లో కటింగ్ చేయించడం. లారి లోడింగ్ చేస్తున్న సందర్భంగా లారీలో వేసిన ధాన్యం బస్తాలను ఎక్కువగా ట్రక్ షీట్ లో నమోదు చేసిరైతులను మోసం చేస్తున్నారని. ఇట్టి మోసాలల్లో మండల స్థాయి నుండి మొదలు కొని జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములేనన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని కేంద్రాల్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని. రైతాంగాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోపగాని రమేష్. ఉప్పల నాగమల్లు.. నల్లబెల్లి వెంకటేష్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News