Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వడ్డెర జాతికి గుర్తింపు తీసుకొచ్చిన నాయకురాలు గుంజే రేణుక నారాయణ “விஜய் வாக்குறுதிகளை நிறைவேற்றுவார் என நம்புகிறேன்”... ராகுல் காந்தி வாழ்த்து సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 11, 2026 04:16 PM

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం.. నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ ధర్నా

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం.. నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ ధర్నా

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం.. నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ ధర్నా
May 11, 2026 02:24 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, తూకాల్లో అక్రమాలు, రైతులకు సరైన మద్దతు ధర అందకపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News