Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:51 AM

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన డాక్టర్‌ శివప్రసాద్‌

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన డాక్టర్‌ శివప్రసాద్‌

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన డాక్టర్‌ శివప్రసాద్‌
May 04, 2026 09:04 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ను తెలంగాణ హోమియో డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, సహస్ర ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ చినుకని శివప్రసాద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సహస్ర ఫౌండేషన్‌ ద్వారా తాము నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యకలాపాల గురించి డీజీపీకి వివరించారు. ఫౌండేషన్‌ సాగిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల డీజీపీ ప్రశంసలు కురిపించారు. 'ఆరోగ్య తెలంగాణ' లక్ష్య సాధనలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా డాక్టర్‌ శివప్రసాద్‌ అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News