Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో భాజపా శ్రేణుల సంబరాలు డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 10:14 PM

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన డాక్టర్‌ శివప్రసాద్‌

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన డాక్టర్‌ శివప్రసాద్‌

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన డాక్టర్‌ శివప్రసాద్‌
May 04, 2026 09:04 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ను తెలంగాణ హోమియో డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, సహస్ర ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ చినుకని శివప్రసాద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సహస్ర ఫౌండేషన్‌ ద్వారా తాము నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యకలాపాల గురించి డీజీపీకి వివరించారు. ఫౌండేషన్‌ సాగిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల డీజీపీ ప్రశంసలు కురిపించారు. 'ఆరోగ్య తెలంగాణ' లక్ష్య సాధనలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా డాక్టర్‌ శివప్రసాద్‌ అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News