Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:11 AM

ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ జి. రమేష్

ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ జి. రమేష్

ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ జి. రమేష్
06-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: పట్టణ కేంద్రంలోని ఎన్‌జీ కాలేజీ సమీపంలో ఉన్న “మన చద్దన్నం” న్యాచురల్ ఫుడ్ స్టాల్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ జి. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్తీ లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తూ “మన చద్దన్నం” సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 50 స్టాళ్లు ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థ సేవలను అభినందించారు. మిల్లెట్స్‌తో తయారయ్యే సద్దన్నం ఆహారం తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ వంటి సమస్యలు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో “మన చద్దన్నం” వ్యవస్థాపకులు యోగా మాస్టర్, ప్రకృతి విశ్లేషకులు కె.వై. గిరి, కార్పొరేటర్ మల్లికార్జున్, జాతీయ ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత జర్నలిస్ట్ కంది భజరంగ్, పుల్లెంల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ జి. రమేష్

Article Image

నల్గొండ: పట్టణ కేంద్రంలోని ఎన్‌జీ కాలేజీ సమీపంలో ఉన్న “మన చద్దన్నం” న్యాచురల్ ఫుడ్ స్టాల్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ జి. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్తీ లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తూ “మన చద్దన్నం” సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 50 స్టాళ్లు ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థ సేవలను అభినందించారు. మిల్లెట్స్‌తో తయారయ్యే సద్దన్నం ఆహారం తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ వంటి సమస్యలు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో “మన చద్దన్నం” వ్యవస్థాపకులు యోగా మాస్టర్, ప్రకృతి విశ్లేషకులు కె.వై. గిరి, కార్పొరేటర్ మల్లికార్జున్, జాతీయ ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత జర్నలిస్ట్ కంది భజరంగ్, పుల్లెంల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News