Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:43 PM

చింతలవల్లి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు

చింతలవల్లి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు

చింతలవల్లి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు
January 25, 2026 12:20 PM 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:

ముసునూరు మండలం చింతలవల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగం కావడంతో సర్పంచ్ పిల్లి సత్యనారాయణ చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా పంచాయతి అధికారిణి అనురాధ శుక్రవారం ఉత్తర్వులు జారి చేశారని ఎంపీడీవొ ఏసు బాబు తెలిపారు. ఈ మేరకు సర్పంచికి నోటీసు అందజేశామని ఎంపీడీవొ తెలిపారు. 2021 నుంచి 2024 వరకు పంచాయతీలో నిధుల వినియోగంలో అవకతవకలపై గ్రామస్థులు, తెదేపా నాయ కులు కలెక్టరుకు, డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎల్పీవొ విచారణ చేపట్టారు. రూ.37.47,268 నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదికను ఉన్నతాధి కారులకు అందించగా డీపీవ సర్పంచ్ చెక్ పవర ను రద్దు చేస్తూ ఉత్తర ర్వులు ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే వారం రోజుల లోపు కలెక్టరుకు అప్పీలు చేసుకోవచ్చని ఉత్తర్వుల లో పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News