Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:51 PM

చింతలవల్లి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు

చింతలవల్లి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు

చింతలవల్లి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు
25-01-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:

ముసునూరు మండలం చింతలవల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగం కావడంతో సర్పంచ్ పిల్లి సత్యనారాయణ చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా పంచాయతి అధికారిణి అనురాధ శుక్రవారం ఉత్తర్వులు జారి చేశారని ఎంపీడీవొ ఏసు బాబు తెలిపారు. ఈ మేరకు సర్పంచికి నోటీసు అందజేశామని ఎంపీడీవొ తెలిపారు. 2021 నుంచి 2024 వరకు పంచాయతీలో నిధుల వినియోగంలో అవకతవకలపై గ్రామస్థులు, తెదేపా నాయ కులు కలెక్టరుకు, డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎల్పీవొ విచారణ చేపట్టారు. రూ.37.47,268 నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదికను ఉన్నతాధి కారులకు అందించగా డీపీవ సర్పంచ్ చెక్ పవర ను రద్దు చేస్తూ ఉత్తర ర్వులు ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే వారం రోజుల లోపు కలెక్టరుకు అప్పీలు చేసుకోవచ్చని ఉత్తర్వుల లో పేర్కొన్నారు.

Sthanikam

చింతలవల్లి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు

Article Image

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:

ముసునూరు మండలం చింతలవల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగం కావడంతో సర్పంచ్ పిల్లి సత్యనారాయణ చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా పంచాయతి అధికారిణి అనురాధ శుక్రవారం ఉత్తర్వులు జారి చేశారని ఎంపీడీవొ ఏసు బాబు తెలిపారు. ఈ మేరకు సర్పంచికి నోటీసు అందజేశామని ఎంపీడీవొ తెలిపారు. 2021 నుంచి 2024 వరకు పంచాయతీలో నిధుల వినియోగంలో అవకతవకలపై గ్రామస్థులు, తెదేపా నాయ కులు కలెక్టరుకు, డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎల్పీవొ విచారణ చేపట్టారు. రూ.37.47,268 నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదికను ఉన్నతాధి కారులకు అందించగా డీపీవ సర్పంచ్ చెక్ పవర ను రద్దు చేస్తూ ఉత్తర ర్వులు ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే వారం రోజుల లోపు కలెక్టరుకు అప్పీలు చేసుకోవచ్చని ఉత్తర్వుల లో పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News