Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు “விஜய் வாக்குறுதிகளை நிறைவேற்றுவார் என நம்புகிறேன்”... ராகுல் காந்தி வாழ்த்து సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 11, 2026 01:54 PM

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు
May 11, 2026 12:58 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ సంఖ్యలో గోవులను పోలీసులు పట్టుకున్నారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సుమారు 60 గోవులతో వెళ్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడుల్లో చిట్యాల ఎస్ఐ రవికుమార్, నార్కట్ పల్లి ఎస్సై విష్ణుమూర్తి పాల్గొన్నారు.సోమవారం గోవులను అక్రమంగా తరలిస్తున్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News