Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 07:57 PM

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు
May 11, 2026 12:58 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ సంఖ్యలో గోవులను పోలీసులు పట్టుకున్నారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సుమారు 60 గోవులతో వెళ్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడుల్లో చిట్యాల ఎస్ఐ రవికుమార్, నార్కట్ పల్లి ఎస్సై విష్ణుమూర్తి పాల్గొన్నారు.సోమవారం గోవులను అక్రమంగా తరలిస్తున్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News