PRINT TIME: July 03, 2026 07:57 PM
చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు
చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు
May 11, 2026 12:58 PM
16 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ సంఖ్యలో గోవులను పోలీసులు పట్టుకున్నారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సుమారు 60 గోవులతో వెళ్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడుల్లో చిట్యాల ఎస్ఐ రవికుమార్, నార్కట్ పల్లి ఎస్సై విష్ణుమూర్తి పాల్గొన్నారు.సోమవారం గోవులను అక్రమంగా తరలిస్తున్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి