Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:23 AM

చిట్యాల లో మార్మోగిన హిందుత్వ నినాదం

చిట్యాల లో మార్మోగిన హిందుత్వ నినాదం

చిట్యాల లో మార్మోగిన హిందుత్వ నినాదం
06-05-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ధర్మ పరిరక్షణ లక్ష్యంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు... రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక శోభనం చిట్యాల సంతరించుకుంది కేవలం ధర్మ రక్షణ ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల ఆదరణ ఘనంగా లభించింది గత వారం రోజులుగా చిట్యాల మండలం వ్యాప్తంగా హిందూధర్మా విశిష్టతను చాటి చెబుతూ వివిధ కార్యక్రమాలను హిందూ సమ్మేళన సమితి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ హిందుత్వాదులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక పురాతనమైన ధర్మాలలో హిందూ ధర్మం చాలా గొప్పదని, హిందూ ధర్మం పరిరక్షణ కోసం హిందువులందరూ ఏకం కావాలని ఈ సమయంలో పిలుపునిచ్చారు. హిందుత్వం అనేది వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గొప్ప సాంస్కృతి అని దీని ప్రాముఖ్యతను వివరించే కథలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే నినాదంతో హిందుత్వం మనుషులని ఏకం చేస్తుందని తెలిపారు ప్రకృతిని దైవంగా బంధువులుగా భావించే సంస్కృతి హిందుత్వంలో మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పునాది యోగ ధ్యానం వేదాలు ఉపనిషత్తులు ద్వారా హైందవ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిపిన గొప్ప సాంస్కృతి అని తెలియజేశారు

Sthanikam

చిట్యాల లో మార్మోగిన హిందుత్వ నినాదం

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ధర్మ పరిరక్షణ లక్ష్యంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు... రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక శోభనం చిట్యాల సంతరించుకుంది కేవలం ధర్మ రక్షణ ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల ఆదరణ ఘనంగా లభించింది గత వారం రోజులుగా చిట్యాల మండలం వ్యాప్తంగా హిందూధర్మా విశిష్టతను చాటి చెబుతూ వివిధ కార్యక్రమాలను హిందూ సమ్మేళన సమితి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ హిందుత్వాదులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక పురాతనమైన ధర్మాలలో హిందూ ధర్మం చాలా గొప్పదని, హిందూ ధర్మం పరిరక్షణ కోసం హిందువులందరూ ఏకం కావాలని ఈ సమయంలో పిలుపునిచ్చారు. హిందుత్వం అనేది వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గొప్ప సాంస్కృతి అని దీని ప్రాముఖ్యతను వివరించే కథలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే నినాదంతో హిందుత్వం మనుషులని ఏకం చేస్తుందని తెలిపారు ప్రకృతిని దైవంగా బంధువులుగా భావించే సంస్కృతి హిందుత్వంలో మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పునాది యోగ ధ్యానం వేదాలు ఉపనిషత్తులు ద్వారా హైందవ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిపిన గొప్ప సాంస్కృతి అని తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News