Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:07 PM

చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని వినతి

చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని వినతి

చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని వినతి
June 08, 2026 01:40 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని చేనేత శాఖ మంత్రి నియోజకవర్గంలో చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మండల సమితి ఆధ్వర్యంలో సోమందేపల్లి తహసీల్దార్‌కు గ్రీవెన్స్ డే సందర్భంగా వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా సతమతమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన చేనేత కార్మికులను గుర్తించి వెంటనే చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News