Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేసీఆర్ శకం ముగిసింది: ఎంపీ అర్వింద్ క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 10:11 PM

చౌటుప్పల్‌లో ఐఎన్‌టీయూసీ 79వ ఆవిర్భావ వేడుకలు

చౌటుప్పల్‌లో ఐఎన్‌టీయూసీ 79వ ఆవిర్భావ వేడుకలు

చౌటుప్పల్‌లో ఐఎన్‌టీయూసీ 79వ ఆవిర్భావ వేడుకలు
May 03, 2026 08:54 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​- రాజీవ్ స్మారక భవనంలో కేక్ కటింగ్

- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

మండల కేంద్రంలోని రాజీవ్ స్మారక భవనంలో ఆదివారం ఐఎన్‌టీయూసీ 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బోయ రామచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామకూర రాజయ్య మాట్లాడుతూ.. కార్మిక వర్గ సంక్షేమమే లక్ష్యంగా ఐఎన్‌టీయూసీ దశాబ్దాలుగా పోరాడుతోందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్, బ్లాక్ అధ్యక్షుడు కంచర్ల జంగయ్య, బ్లాక్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్, మండల ప్రధాన కార్యదర్శి ఎండీ.చాంద్ పాషా, కాంగ్రెస్ మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, ప్రభుత్వ వైద్య అధికారి పాలడుగుల భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News