Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:31 AM

భువనగిరిలో పౌరసరఫరాల అధికారుల దాడులు – 7 గృహ వినియోగ సిలిండర్ల సీజ్

భువనగిరిలో పౌరసరఫరాల అధికారుల దాడులు – 7 గృహ వినియోగ సిలిండర్ల సీజ్

భువనగిరిలో పౌరసరఫరాల అధికారుల దాడులు – 7 గృహ వినియోగ సిలిండర్ల సీజ్
28-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

పౌరసరఫరాల శాఖ అధికారులు భువనగిరి పట్టణంలో పలు హోటళ్లు, వ్యాపార కేంద్రాల్లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమర్షియల్ సిలిండర్లకు బదులుగా అక్రమంగా వినియోగిస్తున్న 7 గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు.

సహాయ పౌరసరఫరాల అధికారి సురేశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్లు నర్సింగ్ రావు, ఇన్స్పెక్టర్లు విజయసింహ రెడ్డి, నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు వ్యాపార కేంద్రాల్లో తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే ఉపయోగించాలని, గృహ వినియోగ సిలిండర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

Sthanikam

భువనగిరిలో పౌరసరఫరాల అధికారుల దాడులు – 7 గృహ వినియోగ సిలిండర్ల సీజ్

Article Image

భువనగిరి,

పౌరసరఫరాల శాఖ అధికారులు భువనగిరి పట్టణంలో పలు హోటళ్లు, వ్యాపార కేంద్రాల్లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమర్షియల్ సిలిండర్లకు బదులుగా అక్రమంగా వినియోగిస్తున్న 7 గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు.

సహాయ పౌరసరఫరాల అధికారి సురేశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్లు నర్సింగ్ రావు, ఇన్స్పెక్టర్లు విజయసింహ రెడ్డి, నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు వ్యాపార కేంద్రాల్లో తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే ఉపయోగించాలని, గృహ వినియోగ సిలిండర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News