Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 09:54 PM

భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2,3 వార్డు అభ్యర్థులు నామినేషన్ దాఖలు

భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2,3 వార్డు అభ్యర్థులు నామినేషన్ దాఖలు

భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2,3 వార్డు అభ్యర్థులు నామినేషన్ దాఖలు
January 29, 2026 05:41 PM 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

2వ వార్డు అభ్యర్థిగా పోలేపల్లి లక్ష్మీ -ముత్తయ్య

3వ వార్డు అభ్యర్థిగా రమణ గోని దీపిక -శంకరయ్య

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి కత్తుల రవి

భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 20 వార్డులకు గాను రెండవ వార్డు అభ్యర్థిగా పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, మూడో వార్డు అభ్యర్థిగా రమణ గోని దీపిక శంకరయ్య భారీ సంఖ్యలో ప్రజలతో కలిసి మూడో వార్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి పెద్ద ఎత్తున ప్రజల తోటి ర్యాలీగా బయలుదేరి చౌటుప్పల రామాలయం లోని శ్రీరాముడు ఆశీస్సులు తీసుకొని సుమారు 500 మంది మహిళా మణులతో కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేసినారు. వివిధ వార్డుల్లో బిజెపి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, రమణ గోని శంకరయ్య, ముత్యాల భూపాల్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, సురేందర్ రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, దాసోజు బిక్షమాచారి,తడక సురేఖ గోశిక, నీరజ, వనం ధనంజయ, కడారి ఐలయ్య, ఎడ్ల మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News