భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా
భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా
Editor Desk
భారతీయ జనతా పార్టీ *మాజీ ప్రధాన మంత్రి,భారత రత్న అవార్డు గ్రహిత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి* సందర్భంగా...
మంచాల మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి నివాళులర్పించడం జరిగింది
అనంతరం జన్మదినం సందర్భంగా దవాఖానలో పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.
*మంచాల మండలం అధ్యక్షులు నూకం రాజు {విజయ్ కుమార్} గారి ఆధ్వర్యంలో* వారికి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు *గోగిరెడ్డి లచ్చి రెడ్డి గారు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింజమూరి వెంకట్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపఅధ్యక్షులు దన్నే బాషయ్య , జిల్లా నాయకులు పాండాల. జంగయ్య గౌడ్ , మహేశ్వరం గోవర్ధన్ చారి,, జిల్లా కౌన్సిల్ సభ్యులు చివిరల పాండు , నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉపసర్పంచ్లు,* మరియు వార్డు సభ్యులు వివిధ మోర్చాలా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు యువ మోర్చా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ????

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి