Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:54 PM

భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా

భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా

భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా
04-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారతీయ జనతా పార్టీ *మాజీ ప్రధాన మంత్రి,భారత రత్న అవార్డు గ్రహిత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి* సందర్భంగా...


మంచాల మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి నివాళులర్పించడం జరిగింది

అనంతరం జన్మదినం సందర్భంగా దవాఖానలో పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.

*మంచాల మండలం అధ్యక్షులు నూకం రాజు {విజయ్ కుమార్} గారి ఆధ్వర్యంలో* వారికి నివాళులు అర్పించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు *గోగిరెడ్డి లచ్చి రెడ్డి గారు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింజమూరి వెంకట్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపఅధ్యక్షులు దన్నే బాషయ్య , జిల్లా నాయకులు పాండాల. జంగయ్య గౌడ్ , మహేశ్వరం గోవర్ధన్ చారి,, జిల్లా కౌన్సిల్ సభ్యులు చివిరల పాండు , నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉపసర్పంచ్లు,* మరియు వార్డు సభ్యులు వివిధ మోర్చాలా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు యువ మోర్చా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ????

Sthanikam

భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా

Article Image

భారతీయ జనతా పార్టీ *మాజీ ప్రధాన మంత్రి,భారత రత్న అవార్డు గ్రహిత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి* సందర్భంగా...


మంచాల మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి నివాళులర్పించడం జరిగింది

అనంతరం జన్మదినం సందర్భంగా దవాఖానలో పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.

*మంచాల మండలం అధ్యక్షులు నూకం రాజు {విజయ్ కుమార్} గారి ఆధ్వర్యంలో* వారికి నివాళులు అర్పించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు *గోగిరెడ్డి లచ్చి రెడ్డి గారు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింజమూరి వెంకట్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపఅధ్యక్షులు దన్నే బాషయ్య , జిల్లా నాయకులు పాండాల. జంగయ్య గౌడ్ , మహేశ్వరం గోవర్ధన్ చారి,, జిల్లా కౌన్సిల్ సభ్యులు చివిరల పాండు , నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉపసర్పంచ్లు,* మరియు వార్డు సభ్యులు వివిధ మోర్చాలా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు యువ మోర్చా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ????

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News