PRINT TIME: May 26, 2026 04:21 PM
వెలిమినేడు ఫార్మా ల్యాబ్లో అగ్నిప్రమాదం – ఇద్దరు కార్మికులకు గాయాలు
వెలిమినేడు ఫార్మా ల్యాబ్లో అగ్నిప్రమాదం – ఇద్దరు కార్మికులకు గాయాలు
April 09, 2026 07:33 PM
717 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్లోని బ్లాక్–2లో రియాక్టర్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు సమాచారం.
ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ఇద్దరు కార్మికులు గాయపడగా, వెంటనే వారిని చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.
అగ్నిప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి