Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 12:22 PM

బ్రాహ్మణపల్లిలో ఈద్గా పై దుండగుల దాడి – ఉద్రిక్తత

బ్రాహ్మణపల్లిలో ఈద్గా పై దుండగుల దాడి – ఉద్రిక్తత

బ్రాహ్మణపల్లిలో ఈద్గా పై దుండగుల దాడి – ఉద్రిక్తత
May 01, 2026 11:09 AM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలోని ఈద్గా పై గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై ముస్లిం మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈద్గా ధ్వంసం చేయడానికి కుట్ర జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News