PRINT TIME: May 01, 2026 12:22 PM
బ్రాహ్మణపల్లిలో ఈద్గా పై దుండగుల దాడి – ఉద్రిక్తత
బ్రాహ్మణపల్లిలో ఈద్గా పై దుండగుల దాడి – ఉద్రిక్తత
May 01, 2026 11:09 AM
7 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలోని ఈద్గా పై గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై ముస్లిం మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈద్గా ధ్వంసం చేయడానికి కుట్ర జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి