PRINT TIME: May 11, 2026 04:20 PM
బాధలో ఉన్న కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే
బాధలో ఉన్న కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే
May 11, 2026 02:24 PM
5 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండాలో తెలుగుదేశం కార్యకర్త గోపాల్ నాయక్ గుండె పోటుతో ఇటీవలే మరణించారు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి , మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,వారి ఇంటివద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి