Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:27 AM

అసెంబ్లీ ముట్టడి ముందు బీజేపీ నేతల అరెస్టులు

అసెంబ్లీ ముట్టడి ముందు బీజేపీ నేతల అరెస్టులు

అసెంబ్లీ ముట్టడి ముందు బీజేపీ నేతల అరెస్టులు
23-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్,

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో మోత్కూర్‌లో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు నేతృత్వంలో నిర్వహించనున్న కార్యక్రమానికి అడ్డుకట్ట వేసేందుకు స్థానిక నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సమాజ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

అరెస్టైన వారిలో మోత్కూర్ పట్టణ అధ్యక్షురాలు చాడా మంజులా రెడ్డి, జిల్లా నాయకులు కొనతం నాగార్జున రెడ్డి, గౌరు శ్రీనివాస్, ఎడ్ల రాము, దిటి సందీప్ తదితరులు ఉన్నారు.

Sthanikam

అసెంబ్లీ ముట్టడి ముందు బీజేపీ నేతల అరెస్టులు

Article Image

మోత్కూర్,

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో మోత్కూర్‌లో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు నేతృత్వంలో నిర్వహించనున్న కార్యక్రమానికి అడ్డుకట్ట వేసేందుకు స్థానిక నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సమాజ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

అరెస్టైన వారిలో మోత్కూర్ పట్టణ అధ్యక్షురాలు చాడా మంజులా రెడ్డి, జిల్లా నాయకులు కొనతం నాగార్జున రెడ్డి, గౌరు శ్రీనివాస్, ఎడ్ల రాము, దిటి సందీప్ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News