PRINT TIME: May 03, 2026 11:37 AM
అనారోగ్యంతో మహిళ మృతి..
అనారోగ్యంతో మహిళ మృతి..
May 03, 2026 09:39 AM
6 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
అనారోగ్యంతో మహిళ మృతి..
కుటుంబానికి రూ.5 వేల సాయం
అనారోగ్యంతో బాధపడుతూ చిన్నోజు రుక్నమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, ఉప సర్పంచ్ మోటి రమేష్, వార్డు సభ్యులు మొహమ్మద్ అంజద్, గొరిగే శేఖర్, మొహమ్మద్ నాసర్, జిల్లా వెంకటేశం, మొహమ్మద్ అక్రమ్, గొలుసుల ప్రసాద్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ జానీ, లవణం సాయి, తెల్ల ప్రసాద్, ఎండి నజీర్, ఎండి జలీల్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి