Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 08:50 PM

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందజేసిన పల్లె

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందజేసిన పల్లె

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందజేసిన పల్లె
April 27, 2026 06:26 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి నియోజకవర్గం,ఓడి చెరువు మండల కేంద్రంలో సీనియర్ పాత్రికేయులు భుజంగరావుకు గత కొంతకాలంగా కీళ్ల వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,ఆయన ని పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు.కష్టకాలంలో అండగా నిలిచిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి మరియు పాత్రికేయ మిత్రులకు సీనియర్ పాత్రికేయుడు భుజంగరావు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News