PRINT TIME: July 02, 2026 10:58 PM
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందజేసిన పల్లె
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందజేసిన పల్లె
April 27, 2026 06:26 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పుట్టపర్తి నియోజకవర్గం,ఓడి చెరువు మండల కేంద్రంలో సీనియర్ పాత్రికేయులు భుజంగరావుకు గత కొంతకాలంగా కీళ్ల వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,ఆయన ని పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు.కష్టకాలంలో అండగా నిలిచిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి మరియు పాత్రికేయ మిత్రులకు సీనియర్ పాత్రికేయుడు భుజంగరావు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి