Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:45 PM

ఆలేరు జీవన జ్యోతి సి‌సి‌ఐను పరిశీలించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి. వి. మాధవి లత

ఆలేరు జీవన జ్యోతి సి‌సి‌ఐను పరిశీలించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి. వి. మాధవి లత

ఆలేరు జీవన జ్యోతి సి‌సి‌ఐను పరిశీలించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి. వి. మాధవి లత
11-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు జీవన జ్యోతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్‌ను సందర్శించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు వారి సూచనల మేరకు సంస్థ కార్యదర్శి వి. మాధవి లత ఆలేరు పట్టణంలోని జీవన జ్యోతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా సి.సి.Writingఐ.లో ఉన్న బాలబాలికలతో ముఖాముఖి మాట్లాడి వారికి అందిస్తున్న వసతులు, సంరక్షణ, విద్యా సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. సంస్థ నిర్వహణ జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ – రక్షణ) చట్టం నిబంధనలకు అనుగుణంగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు.

అలాగే పిల్లలకు అవసరమైన భద్రత, సంరక్షణ, విద్యా సదుపాయాలు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని, సంస్థ నిర్వహణ మరింత పటిష్టంగా ఉండే విధంగా పాటించాల్సిన మార్గదర్శకాలపై నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ నిర్వాహకులు, సిబ్బంది మరియు అక్కడ నివసిస్తున్న బాలబాలికలు పాల్గొన్నారు.

Sthanikam

ఆలేరు జీవన జ్యోతి సి‌సి‌ఐను పరిశీలించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి. వి. మాధవి లత

Article Image

ఆలేరు జీవన జ్యోతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్‌ను సందర్శించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు వారి సూచనల మేరకు సంస్థ కార్యదర్శి వి. మాధవి లత ఆలేరు పట్టణంలోని జీవన జ్యోతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా సి.సి.Writingఐ.లో ఉన్న బాలబాలికలతో ముఖాముఖి మాట్లాడి వారికి అందిస్తున్న వసతులు, సంరక్షణ, విద్యా సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. సంస్థ నిర్వహణ జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ – రక్షణ) చట్టం నిబంధనలకు అనుగుణంగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు.

అలాగే పిల్లలకు అవసరమైన భద్రత, సంరక్షణ, విద్యా సదుపాయాలు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని, సంస్థ నిర్వహణ మరింత పటిష్టంగా ఉండే విధంగా పాటించాల్సిన మార్గదర్శకాలపై నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ నిర్వాహకులు, సిబ్బంది మరియు అక్కడ నివసిస్తున్న బాలబాలికలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News