Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:10 AM

అకాల వర్షంలో తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి ; తాటికొండ సీతయ్య

అకాల వర్షంలో తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి ; తాటికొండ సీతయ్య

అకాల వర్షంలో తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి ; తాటికొండ సీతయ్య
04-05-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి పోయింది అట్టి ధాన్యాన్ని ప్రభుత్వం తరుగు లేకుండా కొనుగోలు చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.. రై తులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం తగుదునమ్మా అంటూ రైతు వారోత్సవాలు జరపడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులకు ఏం చేశారని వారోత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు. పంటవేసేటప్పుడు కావాల్సిన యూరియా ఇవ్వనందుకా.. రైతు భరోసా వాయిదాల ప్రకారం ఇస్తున్నందుకా, రైతుభిమా రద్దు చేసినందుకా.. రెండు లక్షల రుణ మాఫీ చేయనందుకా వారోత్సవాలు అని ఎద్దేవా చేశారు.. ప్రభుత్వం పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతనుంది దృష్టి మరల్చడానికే ప్రజా పాలన పేరుతో దగా పాలన చేస్తున్నారని అన్నారు మీరు ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గుండగాని దుర్గయ్య ,గోపగాని రమేష్ ,గోపగాని వెంకన్న, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

Sthanikam

అకాల వర్షంలో తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి ; తాటికొండ సీతయ్య

Article Image

ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి పోయింది అట్టి ధాన్యాన్ని ప్రభుత్వం తరుగు లేకుండా కొనుగోలు చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.. రై తులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం తగుదునమ్మా అంటూ రైతు వారోత్సవాలు జరపడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులకు ఏం చేశారని వారోత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు. పంటవేసేటప్పుడు కావాల్సిన యూరియా ఇవ్వనందుకా.. రైతు భరోసా వాయిదాల ప్రకారం ఇస్తున్నందుకా, రైతుభిమా రద్దు చేసినందుకా.. రెండు లక్షల రుణ మాఫీ చేయనందుకా వారోత్సవాలు అని ఎద్దేవా చేశారు.. ప్రభుత్వం పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతనుంది దృష్టి మరల్చడానికే ప్రజా పాలన పేరుతో దగా పాలన చేస్తున్నారని అన్నారు మీరు ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గుండగాని దుర్గయ్య ,గోపగాని రమేష్ ,గోపగాని వెంకన్న, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News