Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:19 AM

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్
May 02, 2026 07:27 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల కేంద్రం గొట్టపర్తి గ్రామ ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు జిల్లాకలెక్టర్ , జిల్లా పౌర సరఫరా అధికారితీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ముత్యం శేఖర్ అన్నారు. శనివారం వారు మాట్లాడుతూ... తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు చేసి గొట్టిపర్తి ఐకెపి సెంటర్కు తీసుకో వచ్చినా వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే ఐకెపి ఏజెన్సీని రద్దుచేసి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతును రాజు చేయడం కోసం కింటాకు 500 రూపాయలు బోనస్ కల్పిస్తుందని అన్నారు. ఇలాంటి ఆక్రమాలు పాల్పడితే రైతులు నష్టపోతున్నారని దళారులు సొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కావున జిల్లా కలెక్టర్ స్పందించి ఇలాంటి అవక తవకలు మరలజరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News