Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 09:01 PM

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్
May 02, 2026 07:27 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల కేంద్రం గొట్టపర్తి గ్రామ ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు జిల్లాకలెక్టర్ , జిల్లా పౌర సరఫరా అధికారితీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ముత్యం శేఖర్ అన్నారు. శనివారం వారు మాట్లాడుతూ... తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు చేసి గొట్టిపర్తి ఐకెపి సెంటర్కు తీసుకో వచ్చినా వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే ఐకెపి ఏజెన్సీని రద్దుచేసి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతును రాజు చేయడం కోసం కింటాకు 500 రూపాయలు బోనస్ కల్పిస్తుందని అన్నారు. ఇలాంటి ఆక్రమాలు పాల్పడితే రైతులు నష్టపోతున్నారని దళారులు సొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కావున జిల్లా కలెక్టర్ స్పందించి ఇలాంటి అవక తవకలు మరలజరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News