Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:12 AM

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్
02-05-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల కేంద్రం గొట్టపర్తి గ్రామ ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు జిల్లాకలెక్టర్ , జిల్లా పౌర సరఫరా అధికారితీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ముత్యం శేఖర్ అన్నారు. శనివారం వారు మాట్లాడుతూ... తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు చేసి గొట్టిపర్తి ఐకెపి సెంటర్కు తీసుకో వచ్చినా వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే ఐకెపి ఏజెన్సీని రద్దుచేసి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతును రాజు చేయడం కోసం కింటాకు 500 రూపాయలు బోనస్ కల్పిస్తుందని అన్నారు. ఇలాంటి ఆక్రమాలు పాల్పడితే రైతులు నష్టపోతున్నారని దళారులు సొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కావున జిల్లా కలెక్టర్ స్పందించి ఇలాంటి అవక తవకలు మరలజరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్

Article Image

తుంగతుర్తి మండల కేంద్రం గొట్టపర్తి గ్రామ ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు జిల్లాకలెక్టర్ , జిల్లా పౌర సరఫరా అధికారితీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ముత్యం శేఖర్ అన్నారు. శనివారం వారు మాట్లాడుతూ... తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు చేసి గొట్టిపర్తి ఐకెపి సెంటర్కు తీసుకో వచ్చినా వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే ఐకెపి ఏజెన్సీని రద్దుచేసి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతును రాజు చేయడం కోసం కింటాకు 500 రూపాయలు బోనస్ కల్పిస్తుందని అన్నారు. ఇలాంటి ఆక్రమాలు పాల్పడితే రైతులు నష్టపోతున్నారని దళారులు సొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కావున జిల్లా కలెక్టర్ స్పందించి ఇలాంటి అవక తవకలు మరలజరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News