Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 07:07 PM

అధికారుల తీరుపై లింగయ్య ఆగ్రహం.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై హెచ్చరిక

అధికారుల తీరుపై లింగయ్య ఆగ్రహం.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై హెచ్చరిక

అధికారుల తీరుపై లింగయ్య ఆగ్రహం.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై హెచ్చరిక
April 16, 2026 02:49 PM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వడ్ల కొనుగోళ్లలో కుంభకోణం ఆరోపణలు

నకిరేకల్: నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం నకిరేకల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం రాజకీయ ఏజెంట్ల ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తూకాల్లో గందరగోళం సృష్టించి క్వింటాకు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారని అన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, అధికారులు రాజకీయ ప్రభావానికి లోనుకావద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News