Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గోరంట్ల : చెట్టుకు ఉరివేసుకుని యువకుడి మృతి సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 11:25 AM

28వ వార్డు కౌన్సిల అభ్యర్థిగా సుధాగని సరిత రాజు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

28వ వార్డు కౌన్సిల అభ్యర్థిగా సుధాగని సరిత రాజు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

28వ వార్డు కౌన్సిల అభ్యర్థిగా సుధాగని సరిత రాజు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
February 03, 2026 08:32 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సుధాగని సరిత రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి-పార్టీ శ్రేణులకు పిలుపు

భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సుధాగని సరిత రాజుకు అధికారికంగా బీ-ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీకి పట్టుకొమ్మల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.అభ్యర్థి సుధాగని సరిత రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సభ్యులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొని తమ మద్దతును తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News