Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 10:38 PM

యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి – సీఐ సూచన

యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి – సీఐ సూచన

యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి – సీఐ సూచన
March 30, 2026 08:52 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ఐపీఎల్ సీజన్ సందర్భంగా యువతకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశతో అక్రమ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ యాప్‌ల వల్ల అప్పులు, సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్ నిర్వహించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News