PRINT TIME: May 26, 2026 07:46 PM
యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి – సీఐ సూచన
యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి – సీఐ సూచన
March 30, 2026 08:52 PM
71 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ఐపీఎల్ సీజన్ సందర్భంగా యువతకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశతో అక్రమ బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ యాప్ల వల్ల అప్పులు, సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్ నిర్వహించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి