Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

యువకుడి హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

యువకుడి హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

యువకుడి హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
16-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో అనుమానస్పద స్థితిలో యువకుని మృతి దేహం


హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ


అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరితగతిన కేసును చేదిస్తాం


కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిది గణపవరం గ్రామ శివారులో యువకుని మృతుదేహం పడి ఉన్నదని సమాచారం కోదాడ రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతుడు గణపవరం గ్రామానికి చెందిన బల్గూరి గణేష్ గా గుర్తించడం జరిగినది.యువకుని హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,మునగాల సిఐ రామకృష్ణా రెడ్డి తో కలిసి పరిశీలించారు.మృతుని యొక్క వివరాలను స్థానికులను,పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.హత్య గల కారణాలను ఛేదించి నేరానికి పాల్పడ్డ వారిని త్వరితగతిన పట్టుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపినారు.ఘటన స్థలంలో క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ టీం, డాగ్ స్క్వాడ్ టీం సిబ్బంది ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు.అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరితగతిన కేసు ఛేదించి నేరస్థులను పట్టుకుంటాం అని ఎస్పీ తెలిపినారు.


Sthanikam

యువకుడి హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

Article Image

కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో అనుమానస్పద స్థితిలో యువకుని మృతి దేహం


హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ


అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరితగతిన కేసును చేదిస్తాం


కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిది గణపవరం గ్రామ శివారులో యువకుని మృతుదేహం పడి ఉన్నదని సమాచారం కోదాడ రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతుడు గణపవరం గ్రామానికి చెందిన బల్గూరి గణేష్ గా గుర్తించడం జరిగినది.యువకుని హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,మునగాల సిఐ రామకృష్ణా రెడ్డి తో కలిసి పరిశీలించారు.మృతుని యొక్క వివరాలను స్థానికులను,పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.హత్య గల కారణాలను ఛేదించి నేరానికి పాల్పడ్డ వారిని త్వరితగతిన పట్టుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపినారు.ఘటన స్థలంలో క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ టీం, డాగ్ స్క్వాడ్ టీం సిబ్బంది ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు.అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరితగతిన కేసు ఛేదించి నేరస్థులను పట్టుకుంటాం అని ఎస్పీ తెలిపినారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News