Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:51 PM

యుగ పురుషుడు ఎన్టీఆర్ : తిరువూరు తెదేపా నేతలు

యుగ పురుషుడు ఎన్టీఆర్ : తిరువూరు తెదేపా నేతలు

యుగ పురుషుడు ఎన్టీఆర్ : తిరువూరు తెదేపా నేతలు
18-01-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్:


తిరువూరు :పేదల పెన్నిది, యుగపురుషుడు ఎన్టీఆర్‌కు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఏపీ ఆర్గానిక్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ మరియు కూటమి నేతలు.

తెదేపా నేతలు మాట్లాడుతూ..తెలుగువారి ఆత్మగౌరవాన్నిఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేశారు.

రూ.2 కే కిలో బియ్యం, విప్లవాత్మక సంక్షేమ పథకాలతో పేద ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు..

చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వివిధ హోదాలో తెదేపా నాయకులు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

యుగ పురుషుడు ఎన్టీఆర్ : తిరువూరు తెదేపా నేతలు

Article Image

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్:


తిరువూరు :పేదల పెన్నిది, యుగపురుషుడు ఎన్టీఆర్‌కు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఏపీ ఆర్గానిక్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ మరియు కూటమి నేతలు.

తెదేపా నేతలు మాట్లాడుతూ..తెలుగువారి ఆత్మగౌరవాన్నిఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేశారు.

రూ.2 కే కిలో బియ్యం, విప్లవాత్మక సంక్షేమ పథకాలతో పేద ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు..

చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వివిధ హోదాలో తెదేపా నాయకులు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News