Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:31 PM

ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఇడెం రాధా శ్రీనివాస్

ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఇడెం రాధా శ్రీనివాస్

ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఇడెం రాధా శ్రీనివాస్
December 11, 2025 06:37 PM 182 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తా


ఆపన్న హస్తానికే మా ఓటు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో ఇడెం రాధా శ్రీనివాస్ సేవలకు గ్రామంలో ఆయనపేరు ఆపన్న హస్తంగా, పేదరికంలో పెద్దన్నగా పేరుగాంచింది. ప్రముఖ చేనేత పారిశ్రామికవేత్తగా, అఖిల భారత పద్మశాలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, మండల అధ్యక్షుడిగానే ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.సామాజిక సేవలో ముందుంచునే ఇతని వ్యక్తిత్వం, పేదలు మధ్యతరగతి ప్రజల పీడలు కష్టాలు తెలియజేసే అనుభవంతో ఇడెం శ్రీను గ్రామంలో అన్నా అన్నట్లే సాటిగా నిలిచిపోతున్నారు. సర్పంచ్ బాధ్యత కోసం తన భార్య రాధను బిజెపి బలపరిచి బీఆర్‌ఎస్ పార్టీలో పోటీగా నిలిపారు. సర్పంచ్ మాజీ ఎడ్ల మహేంద్ర రెడ్డి సహకారంతో పాటు ప్రజల ఆశీస్సులే విజయానికి పాల్పడతాయని అన్నరు.ఇడెం స్వరూపా సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టారు. జలాభావన కోసం డ్రింకింగ్ వాటర్ క్యాన్ల పంపిణీ, పేద విద్యార్థులకు విజ్ఞాన సామగ్రి పంపిణీ, దేవాలయాలకి దీప నూనె అందించడం మొదలైన కార్యాలు గ్రామ అభివృద్ధికి విశేష మద్దతుగా నిలిచాయి.




గ్రామ పంచాయతి సిబ్బంది దసరా పండుగకు బట్టలు అందించడం, కరోనా సమయంలో అండగా నిలబడడం, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు ఇడెం రాధా శ్రీనివాస్ సేవా గుణాలను మరింత పెంచాయి.వల్లూరి ఫౌండేషన్ నాటి జాతీయ బంగారు నంది అవార్డు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చేతుల మీదుగా రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ఓ "నేతన్న కథ" సీడీ ఆవిష్కరణ ఈయన సేవలకు వెలుగు చాటి ఉంటాయి. చేనేత హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో చెలామణి పాత్ర మరియు ప్రపంచ పద్మశాలీ సదస్సులో గౌరవ అతిథిగా కూడా ఈయనకు మన్ననలు లభించాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News