Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:11 AM

ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఇడెం రాధా శ్రీనివాస్

ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఇడెం రాధా శ్రీనివాస్

ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఇడెం రాధా శ్రీనివాస్
December 11, 2025 06:37 PM 177 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తా


ఆపన్న హస్తానికే మా ఓటు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో ఇడెం రాధా శ్రీనివాస్ సేవలకు గ్రామంలో ఆయనపేరు ఆపన్న హస్తంగా, పేదరికంలో పెద్దన్నగా పేరుగాంచింది. ప్రముఖ చేనేత పారిశ్రామికవేత్తగా, అఖిల భారత పద్మశాలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, మండల అధ్యక్షుడిగానే ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.సామాజిక సేవలో ముందుంచునే ఇతని వ్యక్తిత్వం, పేదలు మధ్యతరగతి ప్రజల పీడలు కష్టాలు తెలియజేసే అనుభవంతో ఇడెం శ్రీను గ్రామంలో అన్నా అన్నట్లే సాటిగా నిలిచిపోతున్నారు. సర్పంచ్ బాధ్యత కోసం తన భార్య రాధను బిజెపి బలపరిచి బీఆర్‌ఎస్ పార్టీలో పోటీగా నిలిపారు. సర్పంచ్ మాజీ ఎడ్ల మహేంద్ర రెడ్డి సహకారంతో పాటు ప్రజల ఆశీస్సులే విజయానికి పాల్పడతాయని అన్నరు.ఇడెం స్వరూపా సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టారు. జలాభావన కోసం డ్రింకింగ్ వాటర్ క్యాన్ల పంపిణీ, పేద విద్యార్థులకు విజ్ఞాన సామగ్రి పంపిణీ, దేవాలయాలకి దీప నూనె అందించడం మొదలైన కార్యాలు గ్రామ అభివృద్ధికి విశేష మద్దతుగా నిలిచాయి.




గ్రామ పంచాయతి సిబ్బంది దసరా పండుగకు బట్టలు అందించడం, కరోనా సమయంలో అండగా నిలబడడం, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు ఇడెం రాధా శ్రీనివాస్ సేవా గుణాలను మరింత పెంచాయి.వల్లూరి ఫౌండేషన్ నాటి జాతీయ బంగారు నంది అవార్డు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చేతుల మీదుగా రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ఓ "నేతన్న కథ" సీడీ ఆవిష్కరణ ఈయన సేవలకు వెలుగు చాటి ఉంటాయి. చేనేత హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో చెలామణి పాత్ర మరియు ప్రపంచ పద్మశాలీ సదస్సులో గౌరవ అతిథిగా కూడా ఈయనకు మన్ననలు లభించాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News