Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:20 PM

ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి

ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి

ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి
December 10, 2025 09:51 AM 127 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అవగాహన ర్యాలీతో ప్రజల్లో చైతన్యం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరికి ఉన్న భాద్యతను గుర్తుచేస్తూ రామన్నపేట మండలంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమం విశేష స్పందన తెచ్చుకుంది. డీఆర్డీఏ సురేష్, ఏడిఆర్డిఓ జంగారెడ్డి, తహసీల్దార్ లాల్‌ బహదూర్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, మానవహారం, ఓటర్‌ ప్రతిజ్ఞ కార్యక్రమం ఓటర్లను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏవిధమైన ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిజాయితీగా వినియోగించాలి. గ్రామాభివృద్ధి దిశగా మంచి ఆలోచనలు కలిగిన వారిని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి” అని పిలుపునిచ్చారు.

ప్రతి ఓటరూ తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని, “ఓటును అమ్ముకోవద్దు… గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేసే వారినే ఎన్నుకోండి” అని అధికారులు సూచించారు.

కార్యక్రమంలో సీఐ ఎన్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రాములు, ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News