Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:52 AM

ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి

ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి

ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి
10-12-2025 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అవగాహన ర్యాలీతో ప్రజల్లో చైతన్యం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరికి ఉన్న భాద్యతను గుర్తుచేస్తూ రామన్నపేట మండలంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమం విశేష స్పందన తెచ్చుకుంది. డీఆర్డీఏ సురేష్, ఏడిఆర్డిఓ జంగారెడ్డి, తహసీల్దార్ లాల్‌ బహదూర్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, మానవహారం, ఓటర్‌ ప్రతిజ్ఞ కార్యక్రమం ఓటర్లను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏవిధమైన ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిజాయితీగా వినియోగించాలి. గ్రామాభివృద్ధి దిశగా మంచి ఆలోచనలు కలిగిన వారిని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి” అని పిలుపునిచ్చారు.

ప్రతి ఓటరూ తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని, “ఓటును అమ్ముకోవద్దు… గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేసే వారినే ఎన్నుకోండి” అని అధికారులు సూచించారు.

కార్యక్రమంలో సీఐ ఎన్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రాములు, ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



Sthanikam

ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి

Article Image

అవగాహన ర్యాలీతో ప్రజల్లో చైతన్యం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరికి ఉన్న భాద్యతను గుర్తుచేస్తూ రామన్నపేట మండలంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమం విశేష స్పందన తెచ్చుకుంది. డీఆర్డీఏ సురేష్, ఏడిఆర్డిఓ జంగారెడ్డి, తహసీల్దార్ లాల్‌ బహదూర్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, మానవహారం, ఓటర్‌ ప్రతిజ్ఞ కార్యక్రమం ఓటర్లను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏవిధమైన ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిజాయితీగా వినియోగించాలి. గ్రామాభివృద్ధి దిశగా మంచి ఆలోచనలు కలిగిన వారిని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి” అని పిలుపునిచ్చారు.

ప్రతి ఓటరూ తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని, “ఓటును అమ్ముకోవద్దు… గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేసే వారినే ఎన్నుకోండి” అని అధికారులు సూచించారు.

కార్యక్రమంలో సీఐ ఎన్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రాములు, ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News