PRINT TIME: July 11, 2026 12:16 AM
ఓటు హక్కు వినియోగించుకున్న రమేష్ ప్రియదర్శిని మేడి
ఓటు హక్కు వినియోగించుకున్న రమేష్ ప్రియదర్శిని మేడి
December 11, 2025 06:57 PM
66 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, రిషారియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమేష్ మేడి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియదర్శిని మేడి లు కుటుంబ సభ్యులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ మేడి, శృతి మేడి, విజయలక్ష్మి మేడి లతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం తన స్వగ్రామం వట్టిమర్తి గ్రామంలో గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి