Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:29 PM

ఓటు హక్కు వినియోగించుకున్న రమేష్ ప్రియదర్శిని మేడి

ఓటు హక్కు వినియోగించుకున్న రమేష్ ప్రియదర్శిని మేడి

ఓటు హక్కు వినియోగించుకున్న  రమేష్ ప్రియదర్శిని మేడి
December 11, 2025 06:57 PM 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, రిషారియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమేష్ మేడి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియదర్శిని మేడి లు కుటుంబ సభ్యులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ మేడి, శృతి మేడి, విజయలక్ష్మి మేడి లతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం తన స్వగ్రామం వట్టిమర్తి గ్రామంలో గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News