Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:16 AM

ఓటు హక్కు వినియోగించుకున్న రమేష్ ప్రియదర్శిని మేడి

ఓటు హక్కు వినియోగించుకున్న రమేష్ ప్రియదర్శిని మేడి

ఓటు హక్కు వినియోగించుకున్న  రమేష్ ప్రియదర్శిని మేడి
December 11, 2025 06:57 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, రిషారియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమేష్ మేడి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియదర్శిని మేడి లు కుటుంబ సభ్యులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ మేడి, శృతి మేడి, విజయలక్ష్మి మేడి లతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం తన స్వగ్రామం వట్టిమర్తి గ్రామంలో గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News