Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

యూరియా యుప్ లో మార్పులు

యూరియా యుప్ లో మార్పులు

యూరియా యుప్ లో మార్పులు
February 07, 2026 10:16 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

విడతల వారీగా యూరియా సరఫరా

వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి

కోదాడలో యూరియా యూప్ పనితీరును సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు. అవసరాన్ని బట్టి అన్ని మండలాలకు విడతల వారీగా యూరియాను సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. గతంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఒకే యూప్ లో స్టాక్ వివరాలు ఉండేవని, ఇప్పుడు కేవలం మండల స్థాయి స్టాక్ మాత్రమే రైతులకు కనిపించేలా యూప్ మార్పులు చేశామని తెలిపారు. ఈ కొత్త విధానం వల్ల రైతులకు ఎక్కడికక్కడ నిల్వలపై స్పష్టత వస్తుందని ఆయన తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News