విడతల వారీగా యూరియా సరఫరా
వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి
కోదాడలో యూరియా యూప్ పనితీరును సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు. అవసరాన్ని బట్టి అన్ని మండలాలకు విడతల వారీగా యూరియాను సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. గతంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఒకే యూప్ లో స్టాక్ వివరాలు ఉండేవని, ఇప్పుడు కేవలం మండల స్థాయి స్టాక్ మాత్రమే రైతులకు కనిపించేలా యూప్ మార్పులు చేశామని తెలిపారు. ఈ కొత్త విధానం వల్ల రైతులకు ఎక్కడికక్కడ నిల్వలపై స్పష్టత వస్తుందని ఆయన తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి