Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:17 PM

యోగాతో ఆరోగ్యం.. పెరుగుతున్న ఆదరణ...

యోగాతో ఆరోగ్యం.. పెరుగుతున్న ఆదరణ...

యోగాతో ఆరోగ్యం.. పెరుగుతున్న ఆదరణ...
April 06, 2026 08:04 AM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హాలియా పట్టణంలో యోగా పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారు. పతంజలి యోగా మాస్టర్ జానీ, సైదయ్య ఆధ్వర్యంలో మహావీర కాంప్లెక్స్, శ్లోక పాఠశాలల్లో ప్రతిరోజూ వందలాది మంది శిక్షణ పొందుతున్నారు. అలాగే 15 పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా యోగా నేర్పిస్తూ శారీరక ఫిట్నెస్, మానసిక ప్రశాంతతపై అవగాహన కల్పిస్తున్నారు. యోగా ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యం చేకూరుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News