Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మృతులకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు గుడిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం… 101వ బ్రహ్మోత్సవాల్లో ఘనంగా శయనోత్సవం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 10:32 AM

యోగాతో ఆరోగ్యం.. పెరుగుతున్న ఆదరణ...

యోగాతో ఆరోగ్యం.. పెరుగుతున్న ఆదరణ...

యోగాతో ఆరోగ్యం.. పెరుగుతున్న ఆదరణ...
April 06, 2026 08:04 AM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హాలియా పట్టణంలో యోగా పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారు. పతంజలి యోగా మాస్టర్ జానీ, సైదయ్య ఆధ్వర్యంలో మహావీర కాంప్లెక్స్, శ్లోక పాఠశాలల్లో ప్రతిరోజూ వందలాది మంది శిక్షణ పొందుతున్నారు. అలాగే 15 పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా యోగా నేర్పిస్తూ శారీరక ఫిట్నెస్, మానసిక ప్రశాంతతపై అవగాహన కల్పిస్తున్నారు. యోగా ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యం చేకూరుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News