Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

యూట్యూబర్‌గా మొదలైన యువతి రాజకీయ ప్రస్థానం

యూట్యూబర్‌గా మొదలైన యువతి రాజకీయ ప్రస్థానం

యూట్యూబర్‌గా మొదలైన యువతి రాజకీయ ప్రస్థానం
December 29, 2025 10:25 AM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సర్పంచ్ రజిత

స్థానికం ప్రతినిధి బిక్షం

షార్ట్ ఫిలింల ద్వారా గుర్తింపు తెచ్చుకుని, లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన ఓ యువతి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. యూట్యూబర్‌గా మొదలైన ఆమె ప్రయాణం, గ్రామ పాలనలో కీలక బాధ్యతలు చేపట్టే స్థాయికి చేరుకుంది. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఆమె ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలిగా ఎంపికయ్యారు.

మీడియాతో మాట్లాడుతూ, తన కెరీర్ ఆరంభం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విధానం వరకు అనుభవాలను ఆమె పంచుకున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలతో ఏర్పడిన అనుబంధమే తనకు ఈ స్థాయికి చేరుకోవడంలో దోహదపడిందని తెలిపారు. గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, యువతను పాలన వైపు ఆకర్షించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News