Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:09 AM

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య
January 24, 2026 05:36 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి;అధికారం కోసం రైతులకు ఎకరాకు 15వేల రూపాయలు రైతుభరోసా ఇస్తామని చెప్పిఅధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు అట్టి మాటను. మర్చిపోయి రెండేళ్లుగా పాలిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే రెండు పంట సీజన్ లో ఎగొట్టి న ప్రభుత్వం ఈ యాసంగి పంటకైనా ఇస్తదేమో అని ఎదురుచూసిన రైతాంగానికి నిరాశే మిగిలింది. యాసంగి నాట్లన్ని పూర్తి అయినాయి. ప్రకటన లకు మాత్రమే పరిమిత మైన ప్రభుత్వం ఆచరణలో విఫలం చెందడం వలన రైతాంగానికి వ్యవసాయం భారంగా మారింది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుల చేయాల్సిన పరిస్థితి దాపురించింది.. సకాలంలో పంటకు కావాల్సిన యూరియా సరఫరా చేయలేదు. కాలువల్లో నీరు సరిగా ఇవ్వకపోవడం. విద్యుత్ సరఫరా లో అంతరాయం వల్ల ట్రాన్స్ఫర్మ ర్ కాలి పోవడం.లాంటి సమస్యలతో రైతులు సతమోతున్నా పరిస్థితి లో గత ముఖ్య మంత్రి kcr ను తల్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది .రైతుబీమా పూర్తిగా రద్దాయినట్లుగా అనధికారికంగా తెలుస్తుంది.. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాల్లో మోసం. నిరుద్యోగ భృతి.. రాజీవ్ యువ వికాసం...వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. మహిళలకు 2500.. తులం బంగారం.. వృద్ధాప్య పెన్షన్ 4000..వికలాంగుల పెన్షన్ 6000..మొదలగు హామీలన్నీ నీటి మూటలైనాయని కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి సరియైన బుద్ది చెప్పడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్న పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వపెద్దలు ప్రతి పక్ష నాయకులు హరీష్ రావు. Ktr. జగదీష్ రెడ్డి మొదలగు వారి పై అక్రమ కేసులు పెడుతూ సిట్ విచారణ పేరుతో కాలం గడుపుతుందని అన్నారు..ఈ సమావేశం లో మాజీ సర్పంచ్ యాకునాయక్. నల్లబెల్లి వెంకన్న లతిబ్. వెంకన్న పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News