Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:24 PM

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య
January 24, 2026 05:36 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి;అధికారం కోసం రైతులకు ఎకరాకు 15వేల రూపాయలు రైతుభరోసా ఇస్తామని చెప్పిఅధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు అట్టి మాటను. మర్చిపోయి రెండేళ్లుగా పాలిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే రెండు పంట సీజన్ లో ఎగొట్టి న ప్రభుత్వం ఈ యాసంగి పంటకైనా ఇస్తదేమో అని ఎదురుచూసిన రైతాంగానికి నిరాశే మిగిలింది. యాసంగి నాట్లన్ని పూర్తి అయినాయి. ప్రకటన లకు మాత్రమే పరిమిత మైన ప్రభుత్వం ఆచరణలో విఫలం చెందడం వలన రైతాంగానికి వ్యవసాయం భారంగా మారింది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుల చేయాల్సిన పరిస్థితి దాపురించింది.. సకాలంలో పంటకు కావాల్సిన యూరియా సరఫరా చేయలేదు. కాలువల్లో నీరు సరిగా ఇవ్వకపోవడం. విద్యుత్ సరఫరా లో అంతరాయం వల్ల ట్రాన్స్ఫర్మ ర్ కాలి పోవడం.లాంటి సమస్యలతో రైతులు సతమోతున్నా పరిస్థితి లో గత ముఖ్య మంత్రి kcr ను తల్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది .రైతుబీమా పూర్తిగా రద్దాయినట్లుగా అనధికారికంగా తెలుస్తుంది.. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాల్లో మోసం. నిరుద్యోగ భృతి.. రాజీవ్ యువ వికాసం...వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. మహిళలకు 2500.. తులం బంగారం.. వృద్ధాప్య పెన్షన్ 4000..వికలాంగుల పెన్షన్ 6000..మొదలగు హామీలన్నీ నీటి మూటలైనాయని కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి సరియైన బుద్ది చెప్పడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్న పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వపెద్దలు ప్రతి పక్ష నాయకులు హరీష్ రావు. Ktr. జగదీష్ రెడ్డి మొదలగు వారి పై అక్రమ కేసులు పెడుతూ సిట్ విచారణ పేరుతో కాలం గడుపుతుందని అన్నారు..ఈ సమావేశం లో మాజీ సర్పంచ్ యాకునాయక్. నల్లబెల్లి వెంకన్న లతిబ్. వెంకన్న పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News