Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:21 AM

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య
24-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి;అధికారం కోసం రైతులకు ఎకరాకు 15వేల రూపాయలు రైతుభరోసా ఇస్తామని చెప్పిఅధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు అట్టి మాటను. మర్చిపోయి రెండేళ్లుగా పాలిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే రెండు పంట సీజన్ లో ఎగొట్టి న ప్రభుత్వం ఈ యాసంగి పంటకైనా ఇస్తదేమో అని ఎదురుచూసిన రైతాంగానికి నిరాశే మిగిలింది. యాసంగి నాట్లన్ని పూర్తి అయినాయి. ప్రకటన లకు మాత్రమే పరిమిత మైన ప్రభుత్వం ఆచరణలో విఫలం చెందడం వలన రైతాంగానికి వ్యవసాయం భారంగా మారింది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుల చేయాల్సిన పరిస్థితి దాపురించింది.. సకాలంలో పంటకు కావాల్సిన యూరియా సరఫరా చేయలేదు. కాలువల్లో నీరు సరిగా ఇవ్వకపోవడం. విద్యుత్ సరఫరా లో అంతరాయం వల్ల ట్రాన్స్ఫర్మ ర్ కాలి పోవడం.లాంటి సమస్యలతో రైతులు సతమోతున్నా పరిస్థితి లో గత ముఖ్య మంత్రి kcr ను తల్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది .రైతుబీమా పూర్తిగా రద్దాయినట్లుగా అనధికారికంగా తెలుస్తుంది.. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాల్లో మోసం. నిరుద్యోగ భృతి.. రాజీవ్ యువ వికాసం...వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. మహిళలకు 2500.. తులం బంగారం.. వృద్ధాప్య పెన్షన్ 4000..వికలాంగుల పెన్షన్ 6000..మొదలగు హామీలన్నీ నీటి మూటలైనాయని కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి సరియైన బుద్ది చెప్పడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్న పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వపెద్దలు ప్రతి పక్ష నాయకులు హరీష్ రావు. Ktr. జగదీష్ రెడ్డి మొదలగు వారి పై అక్రమ కేసులు పెడుతూ సిట్ విచారణ పేరుతో కాలం గడుపుతుందని అన్నారు..ఈ సమావేశం లో మాజీ సర్పంచ్ యాకునాయక్. నల్లబెల్లి వెంకన్న లతిబ్. వెంకన్న పాల్గొన్నారు.

Sthanikam

యాసంగి పంటకు.. రైతు భరోస.. ఇవ్వరా... మండల అధ్యక్షుడు సీతయ్య

Article Image
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి;అధికారం కోసం రైతులకు ఎకరాకు 15వేల రూపాయలు రైతుభరోసా ఇస్తామని చెప్పిఅధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు అట్టి మాటను. మర్చిపోయి రెండేళ్లుగా పాలిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే రెండు పంట సీజన్ లో ఎగొట్టి న ప్రభుత్వం ఈ యాసంగి పంటకైనా ఇస్తదేమో అని ఎదురుచూసిన రైతాంగానికి నిరాశే మిగిలింది. యాసంగి నాట్లన్ని పూర్తి అయినాయి. ప్రకటన లకు మాత్రమే పరిమిత మైన ప్రభుత్వం ఆచరణలో విఫలం చెందడం వలన రైతాంగానికి వ్యవసాయం భారంగా మారింది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుల చేయాల్సిన పరిస్థితి దాపురించింది.. సకాలంలో పంటకు కావాల్సిన యూరియా సరఫరా చేయలేదు. కాలువల్లో నీరు సరిగా ఇవ్వకపోవడం. విద్యుత్ సరఫరా లో అంతరాయం వల్ల ట్రాన్స్ఫర్మ ర్ కాలి పోవడం.లాంటి సమస్యలతో రైతులు సతమోతున్నా పరిస్థితి లో గత ముఖ్య మంత్రి kcr ను తల్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది .రైతుబీమా పూర్తిగా రద్దాయినట్లుగా అనధికారికంగా తెలుస్తుంది.. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాల్లో మోసం. నిరుద్యోగ భృతి.. రాజీవ్ యువ వికాసం...వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. మహిళలకు 2500.. తులం బంగారం.. వృద్ధాప్య పెన్షన్ 4000..వికలాంగుల పెన్షన్ 6000..మొదలగు హామీలన్నీ నీటి మూటలైనాయని కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి సరియైన బుద్ది చెప్పడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్న పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వపెద్దలు ప్రతి పక్ష నాయకులు హరీష్ రావు. Ktr. జగదీష్ రెడ్డి మొదలగు వారి పై అక్రమ కేసులు పెడుతూ సిట్ విచారణ పేరుతో కాలం గడుపుతుందని అన్నారు..ఈ సమావేశం లో మాజీ సర్పంచ్ యాకునాయక్. నల్లబెల్లి వెంకన్న లతిబ్. వెంకన్న పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News