యెల్లంల సంజీవ రెడ్డి సహకారంతో మృతుని కుటుంబానికి 50కేజీల బియ్యం అందజేత
యెల్లంల సంజీవ రెడ్డి సహకారంతో మృతుని కుటుంబానికి 50కేజీల బియ్యం అందజేత
Sthanikam District Staff Reporter
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యెల్లంల సంజీవ రెడ్డి
స్థానికం:యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన బొడిగె యాదగిరి కుటుంబానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు యెల్లంల సంజీవరెడ్డి రెడ్డి సహకారంతో 50 కేజీల బియ్యాన్ని, బుధవారం రోజు మృతుని కుటుంబానికి స్ధానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడిగే బాల రాజు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు నూనెముంతల సంతోష్,సినీయర్ నాయకులు చాడ శశిధర్ రెడ్డి, ఉప సర్పంచ్ మంచాల వెంకన్న,బొడిగె బిక్షపతి,ఓర్సు యాదగిరి,పంతుల రవీందర్,గుర్రాల రామకృష్ణ,పంతుల భూపాల్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు రాజబోయిన రంజిత్,ప్రధాన కార్యదర్శి దేవరాజు సిద్దిరాములు,కంచర్ల మధు,బొడిగె బిక్షపతి, కాటిక స్వామి,మంచాల బాబు,శనిగరం రఘుపతి, పైళ్ళ నర్సింహ్మ రెడ్డి మరియు కుంటుబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి