Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:33 PM

యెల్లంల సంజీవ రెడ్డి సహకారంతో మృతుని కుటుంబానికి 50కేజీల బియ్యం అందజేత

యెల్లంల సంజీవ రెడ్డి సహకారంతో మృతుని కుటుంబానికి 50కేజీల బియ్యం అందజేత

యెల్లంల సంజీవ రెడ్డి సహకారంతో మృతుని కుటుంబానికి 50కేజీల బియ్యం అందజేత
07-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యెల్లంల సంజీవ రెడ్డి

స్థానికం:యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన బొడిగె యాదగిరి కుటుంబానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు యెల్లంల సంజీవరెడ్డి రెడ్డి సహకారంతో 50 కేజీల బియ్యాన్ని, బుధవారం రోజు మృతుని కుటుంబానికి స్ధానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడిగే బాల రాజు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు నూనెముంతల సంతోష్,సినీయర్ నాయకులు చాడ శశిధర్ రెడ్డి, ఉప సర్పంచ్ మంచాల వెంకన్న,బొడిగె బిక్షపతి,ఓర్సు యాదగిరి,పంతుల రవీందర్,గుర్రాల రామకృష్ణ,పంతుల భూపాల్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు రాజబోయిన రంజిత్,ప్రధాన కార్యదర్శి దేవరాజు సిద్దిరాములు,కంచర్ల మధు,బొడిగె బిక్షపతి, కాటిక స్వామి,మంచాల బాబు,శనిగరం రఘుపతి, పైళ్ళ నర్సింహ్మ రెడ్డి మరియు కుంటుబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

యెల్లంల సంజీవ రెడ్డి సహకారంతో మృతుని కుటుంబానికి 50కేజీల బియ్యం అందజేత

Article Image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యెల్లంల సంజీవ రెడ్డి

స్థానికం:యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన బొడిగె యాదగిరి కుటుంబానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు యెల్లంల సంజీవరెడ్డి రెడ్డి సహకారంతో 50 కేజీల బియ్యాన్ని, బుధవారం రోజు మృతుని కుటుంబానికి స్ధానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడిగే బాల రాజు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు నూనెముంతల సంతోష్,సినీయర్ నాయకులు చాడ శశిధర్ రెడ్డి, ఉప సర్పంచ్ మంచాల వెంకన్న,బొడిగె బిక్షపతి,ఓర్సు యాదగిరి,పంతుల రవీందర్,గుర్రాల రామకృష్ణ,పంతుల భూపాల్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు రాజబోయిన రంజిత్,ప్రధాన కార్యదర్శి దేవరాజు సిద్దిరాములు,కంచర్ల మధు,బొడిగె బిక్షపతి, కాటిక స్వామి,మంచాల బాబు,శనిగరం రఘుపతి, పైళ్ళ నర్సింహ్మ రెడ్డి మరియు కుంటుబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News