Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:09 AM

యాదగిరిగుట్టలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ విష్వనాథన్ ప్రత్యేక పూజలు.

యాదగిరిగుట్టలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ విష్వనాథన్ ప్రత్యేక పూజలు.

యాదగిరిగుట్టలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ విష్వనాథన్ ప్రత్యేక పూజలు.
January 09, 2026 09:03 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ,కాంచీపురం మాజీ ఎంపీ.విష్వనాథన్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బీర్ల అయిలయ్య ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దర్శన కార్యక్రమంలో ఆలయ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.స్వామివారి ఆశీస్సులతో...రాష్ట్ర ప్రజలకు శాంతి,సమృద్ధి కలగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.అనంతరం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్వగృహంలో విష్వనాథన్ ను కుటుంబ సభ్యులతో కలిసి సన్మానించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News