Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:16 PM

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు
10-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, యాదాద్రి బార్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిషేధ చట్టాలు, వాటి చెడు ప్రభావాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిషేధ చట్టం కఠినంగా అమలవుతుందని, ప్రతి నేరం తీవ్రమైన నేరంగానే పరిగణిస్తారని తెలిపారు.

జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి విష్ణుమూర్తి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని, ఈ చట్టం కింద నేరం రుజువైతే బెయిల్ కూడా కష్టమేనని హెచ్చరించారు.కార్యక్రమంలో మాదక ద్రవ్యాల నిషేధంపై ప్రతిజ్ఞ చేయించగా, అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

యాదగిరిగుట్టలో మాదక ద్రవ్యాల నిషేధంపై న్యాయ విజ్ఞాన సదస్సు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, యాదాద్రి బార్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిషేధ చట్టాలు, వాటి చెడు ప్రభావాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిషేధ చట్టం కఠినంగా అమలవుతుందని, ప్రతి నేరం తీవ్రమైన నేరంగానే పరిగణిస్తారని తెలిపారు.

జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి విష్ణుమూర్తి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని, ఈ చట్టం కింద నేరం రుజువైతే బెయిల్ కూడా కష్టమేనని హెచ్చరించారు.కార్యక్రమంలో మాదక ద్రవ్యాల నిషేధంపై ప్రతిజ్ఞ చేయించగా, అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News