PRINT TIME: July 11, 2026 12:48 AM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేదపండితులు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో మృతి
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేదపండితులు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో మృతి
May 20, 2026 04:51 PM
76 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన వేదపండితులు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ ఘటనతో ఆలయ వర్గాలు, భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు పండితులు, భక్తులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. వేణుగోపాల చార్యులు ఆలయంలో ఎన్నో సంవత్సరాలుగా వేదసేవలు అందిస్తూ భక్తుల ఆదరణ పొందారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి