Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:16 AM

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేదపండితులు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో మృతి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేదపండితులు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో మృతి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేదపండితులు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో మృతి
20-05-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన వేదపండితులు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ ఘటనతో ఆలయ వర్గాలు, భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు పండితులు, భక్తులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. వేణుగోపాల చార్యులు ఆలయంలో ఎన్నో సంవత్సరాలుగా వేదసేవలు అందిస్తూ భక్తుల ఆదరణ పొందారు.

Sthanikam

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేదపండితులు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో మృతి

Article Image

యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన వేదపండితులు వేణుగోపాల చార్యులు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ ఘటనతో ఆలయ వర్గాలు, భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు పండితులు, భక్తులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. వేణుగోపాల చార్యులు ఆలయంలో ఎన్నో సంవత్సరాలుగా వేదసేవలు అందిస్తూ భక్తుల ఆదరణ పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News