Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:40 AM

యాదాద్రిలో చిన్న మేడారం జాతర సంబరాలు

యాదాద్రిలో చిన్న మేడారం జాతర సంబరాలు

యాదాద్రిలో చిన్న మేడారం జాతర సంబరాలు
January 31, 2026 08:28 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కుర్రారం గ్రామం చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మర సంఘం నాయకులు.

రాజపేట:యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కుర్రారం గ్రామంలో సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా మండలంలో చిన్న మేడారం చల్లూరి శివారులోని యాదాద్రి మేడారం లక్ష్మక్క పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం సమ్మక్క గడ్డపై చేరారు. బూరుగుపల్లి శివారులోని పులిగుట్ట నుంచి ప్రత్యేక పూజలు అనంతరం డబ్బు చప్పులతో శివసత్తుల పూనకాలు భక్తుల నినాదాలతో ప్రదర్శనగా తీసుకొచ్చారు. ఆలయం ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలసందడి కనిపించింది. మొక్కులు చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పించారు. కుర్రారం గ్రామ నాయకులు తరిగొప్పల నరసింహ మరియు భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మక్క సారమ్మల పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు ఓరుగంటి గోపాల్ మరియు ప్రధాన కార్యదర్శి దరిపల్లి ప్రవీణ్ కుమార్ తోపాటు జిల్లా ఉపాధ్యక్షులు దొమ్మాట మహేష్, జిల్లా సహాయ కార్యదర్శి నాగపురి పుల్లయ్య, రాజపేట మండల కన్వీనర్ బోనాల వెంకటేష్ కో-కన్వీనర్ కట్కూరి వెంకటేష్,తవిటి కృష్ణమూర్తి,ఇంద్రపాల ఆంజనేయులు, దొమ్మాట వేణుగోపాల్,చలమలపల్లి లక్ష్మణ్,కందుకూరి రామచందర్ లు జిల్లా కుమ్మరి సంఘం నాయకుడు అందరూ హాజరై అమ్మవారి కృపకు పాత్రుడైనారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News