Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:27 PM

యాదాద్రి శివాలయంలో ఘనంగా ఉత్సవ సేవలు

యాదాద్రి శివాలయంలో ఘనంగా ఉత్సవ సేవలు

యాదాద్రి శివాలయంలో ఘనంగా ఉత్సవ సేవలు
16-03-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట,యాదాద్రి కొండపై ఉన్న అనుబంధ దేవాలయం శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం,రుద్రహోమం నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం పార్వతీ దేవిని కొలుస్తూ ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చకులు కుంకుమార్చన నిర్వహించారు.ఉదయం నుంచి శివునికి అభిషేక పూజలు నిర్వహించి,వివిధ రకాల పూలతో,బిల్వ పత్రాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మంగళహారతులు సమర్పించి స్వామివారిని భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Sthanikam

యాదాద్రి శివాలయంలో ఘనంగా ఉత్సవ సేవలు

Article Image

యాదగిరిగుట్ట,యాదాద్రి కొండపై ఉన్న అనుబంధ దేవాలయం శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం,రుద్రహోమం నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం పార్వతీ దేవిని కొలుస్తూ ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చకులు కుంకుమార్చన నిర్వహించారు.ఉదయం నుంచి శివునికి అభిషేక పూజలు నిర్వహించి,వివిధ రకాల పూలతో,బిల్వ పత్రాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మంగళహారతులు సమర్పించి స్వామివారిని భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News