Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:43 PM

యాదాద్రి జిల్లా పోలీస్ విభాగం ఏర్పాటు నూతన ఎస్పీ అక్షాంశ్ యాదవ్ బాధ్యతల స్వీకరణ

యాదాద్రి జిల్లా పోలీస్ విభాగం ఏర్పాటు నూతన ఎస్పీ అక్షాంశ్ యాదవ్ బాధ్యతల స్వీకరణ

యాదాద్రి జిల్లా పోలీస్ విభాగం ఏర్పాటు నూతన ఎస్పీ అక్షాంశ్ యాదవ్ బాధ్యతల స్వీకరణ
January 03, 2026 06:25 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: స్థానిక ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ విభాగాన్ని విభజించి నూతనంగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జిల్లాకు తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నూతన ఎస్పీని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

నూతన పోలీస్ విభాగం ఏర్పాటు ద్వారా యాదాద్రి జిల్లాలో నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రత మరింత బలోపేతం కానుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News